విజిట్ వీసాల గడువు 3 నెలల పెంపు
- April 24, 2020
మనామా: నేషనాలిటీ పాస్పోర్ట్స్ అండ్ రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ), చెల్లుబాటయ్యే అలాగే గడువు తీరే విజిట్ వీసాల గడువుని 3 నెలల పాటు పెంచుతున్నట్లు వెల్లడించింది. రెసిడెన్షియల్ పర్మిట్స్కి సంబంధించిన కరెక్షన్స్ని ఈ ఏడాది ముగిసేలోపు ఉచితంగానే నిర్వహిస్తారు. క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని కో-ఆర్డినేషన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా రెసిడెంట్స్ అలాగే విజిటర్స్ తమ సిట్యుయేషన్స్ని కరెక్ట్ చేసుకోలేని నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







