ప్రొఫెట్ మసీదు లో తొలి తరావీహ్ ప్రార్థనలు
- April 24, 2020
మదీనా: తొలి తరావీహ్ ప్రార్థన, పవిత్ర రమదాన్ మాసం తొలి రాత్రి ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెట్ మాస్క్లోకి వర్షిపర్స్కి అనుమతినివ్వలేదు. రెండు పవిత్ర మసీదులకు సంబంధించిన జనరల్ ప్రెసిడెన్సీ వర్కర్స్ మరియు ఉద్యోగుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టెరిలైజర్స్తో ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







