ప్రొఫెట్ మసీదు లో తొలి తరావీహ్ ప్రార్థనలు
- April 24, 2020
మదీనా: తొలి తరావీహ్ ప్రార్థన, పవిత్ర రమదాన్ మాసం తొలి రాత్రి ఘనంగా జరిగాయి. గురువారం రాత్రి ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ప్రొఫెట్ మాస్క్లోకి వర్షిపర్స్కి అనుమతినివ్వలేదు. రెండు పవిత్ర మసీదులకు సంబంధించిన జనరల్ ప్రెసిడెన్సీ వర్కర్స్ మరియు ఉద్యోగుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ స్టెరిలైజర్స్తో ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







