దోహా:తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
- April 26, 2020
దోహా:కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలిస్తున్న నేపథ్యంలో దోహా కతర్ లోని తెలంగాణ ప్రవాస కార్మికులు ఉపాధి లేక తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న విషయం తెలంగాణ ప్రజా సమితి దృష్టికి రాగా వెంటనే స్పందించి వారి వివరాలు మొత్తం సేకరించి సుమారు నలబై మంది కార్మికులకు ఈరోజు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాసమితి అధ్యక్ష-ఉపాధ్యక్షులు చెనవేని తిరుపతి గద్దె శ్రీనివాస్ మరియు తెలంగాణ ప్రజాసమితి వ్యవస్థాపక సభ్యులు ధర్మరాజు యాదవ్ పంచిత వేణుగోపాల్ పడకంటి గొర్రె కొమురన్న తదితరులు పాల్గొని స్వయంగా బాధితులకు వస్తువులు పంపిణీ చేశారు.
ఎవరు కూడా అధైర్య పడొద్దని
తెలంగాణ ప్రజాసమితి ఎప్పుడూ అండగా ఉంటుందని
ఏ అవసరం ఉన్న tps హెల్ఫ్ లైన్ (00974 50816663) కి కాల్ చేయాలని సూచించారు.
ఆపత్కాలంలో స్పందించి సరుకులు పంపిణీ చేసినందుకు గాను బాధితులు అందరూ తెలంగాణ ప్రజా సమితి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







