కోవిడ్ 19: సామాజిక దూరం పాటిస్తూ మక్కాలో తరావీ ప్రార్ధనలు
- April 27, 2020
సౌదీ అరేబియా:పవిత్ర రమదాన్ మాసంలోనూ మక్కా, మదీనా మసీదుల్లో కరోనా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. మక్కా మసీదులో సామాజిక దూరాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. తరావీ ప్రార్థన సమయంలో భక్తులు అంతా దూరం పాటించారు. అయితే..కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మసీదులలో సామూహిక ప్రార్ధనలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో రమదాన్ ప్రార్థనల్లో తొలి రెండో రోజులు మసీదు ప్రాంగణం చాలావరకు భక్తులు లేక బోసిపోయి కనిపించింది. మసీదు స్టాఫ్ వరకు తరావీ ప్రార్థనలు నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తగా పవిత్ర కాబా చుట్టు ఉన్న బారికేడ్లను తొలగించారు. భక్తులను అనుమతించకున్నా..మసీదు ప్రాంగణంలో వైరస్ కు చోటు లేకుండా దాదాపు 3,500 మందితో ఎప్పటికప్పుడు క్రిమిసంహారక(శానిటైజ్) చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







