భారత్: 872 కు చేరిన కరోనా మృతుల సంఖ్య
- April 27, 2020
కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 872 కు పెరిగింది. 58 మంది ఆదివారం మరణించారు. ఒకే రోజులో అత్యధిక మరణాల సంఖ్య ఇదే. అంతకుముందు శనివారం 37 మంది మరణించారు. ఏప్రిల్ 24 న 57 మంది మరణించారు. మహారాష్ట్రలో ఆదివారం 19 మంది, గుజరాత్లో 18 మంది మరణించారు. మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 342 గా ఉంది. ముంబైలో మాత్రమే 204 మంది ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో 155 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఇక్కడ నలుగురు మరణించారు. రాజస్థాన్లో కూడా 7 మరణాలు సంభవించాయి. ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్లో 3, పశ్చిమ బెంగాల్లో 2, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలో ఒక్కొక్కరు కరోనా భారిన పడి మరణించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







