భారత్: 872 కు చేరిన కరోనా మృతుల సంఖ్య
- April 27, 2020
కరోనా సంక్రమణ కారణంగా దేశంలో మరణించిన వారి సంఖ్య 872 కు పెరిగింది. 58 మంది ఆదివారం మరణించారు. ఒకే రోజులో అత్యధిక మరణాల సంఖ్య ఇదే. అంతకుముందు శనివారం 37 మంది మరణించారు. ఏప్రిల్ 24 న 57 మంది మరణించారు. మహారాష్ట్రలో ఆదివారం 19 మంది, గుజరాత్లో 18 మంది మరణించారు. మహారాష్ట్రలో మరణించిన వారి సంఖ్య 342 గా ఉంది. ముంబైలో మాత్రమే 204 మంది ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో 155 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 103 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ఇక్కడ నలుగురు మరణించారు. రాజస్థాన్లో కూడా 7 మరణాలు సంభవించాయి. ఇదిలావుండగా, ఉత్తర ప్రదేశ్లో 3, పశ్చిమ బెంగాల్లో 2, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులలో ఒక్కొక్కరు కరోనా భారిన పడి మరణించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







