భారత్, కువైట్ మధ్య విడదీయరాని సన్నిహిత సంబంధాలు: కువైట్ రాయబారి
- April 27, 2020
కువైట్:భారతదేశంలో కువైట్ రాయబారి జస్సెమ్ అల్ నజీమ్, భారత్ మరియు కువైట్ మధ్య సన్నిహిత సంబంధాలకు చారిత్రక నేపథ్యం వుందని అన్నారు. ఇరు దేశాలూ పలు అంశాలపై కలిసి ముందడుగు వేస్తున్నాయని చెప్పారు. పొలిటికల్, ఎకనమిక్ డొమైన్స్ విషయాల్లో భారత్ - కువైట్ ఎప్పుడూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇరు దేశాలూ సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నాయనీ, పరస్పరం సహకరించుకుంటున్నాయని తెలిపారు. ఫారిన్ పాలసీస్ విషయంలో ఈ రెండు దేశాల వ్యవహార శౖలి దాదాపు ఒకేలా వుంటోందని చెప్పారు. ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇరు దేశాల మధ్య జరగాల్సిన కీలక సమావేశం కరోనా వైరస్ కారణంగా రద్దయినట్లు చెప్పారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







