కార్మికుల హక్కుల ఉల్లంఘనల్ని గుర్తించిన ఒమన్ వర్కర్స్ ఫెడరేషన్
- April 27, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, ఐదు రోజుల్లో కార్మికుల హక్కులకు సంబంధించి 19 ఉల్లంఘనల రిపోర్ట్స్ని గుర్తించింది. వేతనాల తగ్గింపు, అన్పెయిడ్ లీవులపై కార్మికుల్ని పంపడం, వార్షిక సెలవుల నుంచి క్వారంటైన్ పీరియడ్స్ని తొలగించడం వంటి ఉల్లంఘనలు వీటిల్లో వున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య మొత్తం 19 రిపోర్టులు నమోదయ్యాయి. సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ప్రైవేటు సెక్టార్ సంస్థలు పనిచేయాల్సి వుంటుందనీ, కార్మికుల హక్కులకు భంగం కలిగించరాదని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







