కార్మికుల హక్కుల ఉల్లంఘనల్ని గుర్తించిన ఒమన్ వర్కర్స్ ఫెడరేషన్
- April 27, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, ఐదు రోజుల్లో కార్మికుల హక్కులకు సంబంధించి 19 ఉల్లంఘనల రిపోర్ట్స్ని గుర్తించింది. వేతనాల తగ్గింపు, అన్పెయిడ్ లీవులపై కార్మికుల్ని పంపడం, వార్షిక సెలవుల నుంచి క్వారంటైన్ పీరియడ్స్ని తొలగించడం వంటి ఉల్లంఘనలు వీటిల్లో వున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆన్లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి 23 మధ్య మొత్తం 19 రిపోర్టులు నమోదయ్యాయి. సుప్రీం కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ప్రైవేటు సెక్టార్ సంస్థలు పనిచేయాల్సి వుంటుందనీ, కార్మికుల హక్కులకు భంగం కలిగించరాదని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







