ఐసోలేషన్ సెంటర్స్పై డేటా విడుదల చేసిన ఒమన్
- April 28, 2020
మస్కట్: మొత్తం 27 ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్(విడిగా ఉంచడం)సెంటర్స్ని వివిధ గవర్నరేట్ పరిధిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 8 సెంటర్స్లో 65 మంది కోవిడ్19 అనుమానితుల్ని వుంచామనీ, 9 సెంటర్స్లో 359 మందిని వుంచామనీ ప్రభుత్వం పేర్కొంది. 10 సెంటర్స్లో 374 మంది కరోనా పేషెంట్స్ని వుంచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో పేర్కొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







