ఐసోలేషన్ సెంటర్స్పై డేటా విడుదల చేసిన ఒమన్
- April 28, 2020
మస్కట్: మొత్తం 27 ఇన్స్టిట్యూషనల్ ఐసోలేషన్(విడిగా ఉంచడం)సెంటర్స్ని వివిధ గవర్నరేట్ పరిధిలో కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. మొత్తం 8 సెంటర్స్లో 65 మంది కోవిడ్19 అనుమానితుల్ని వుంచామనీ, 9 సెంటర్స్లో 359 మందిని వుంచామనీ ప్రభుత్వం పేర్కొంది. 10 సెంటర్స్లో 374 మంది కరోనా పేషెంట్స్ని వుంచినట్లు ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో పేర్కొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







