గవర్నరేట్స్‌ మధ్య ఆగిపోనున్న చెక్‌ పాయింట్స్‌

- April 29, 2020 , by Maagulf
గవర్నరేట్స్‌ మధ్య ఆగిపోనున్న చెక్‌ పాయింట్స్‌

మస్కట్‌: వివిధ గవర్నరేట్స్‌ మధ్య చెక్‌ పాయింట్స్‌ బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఆగిపోనున్నాయి. అయితే మస్కట్‌ గవర్నరేట్‌లోని కంట్రోల్‌ మరియు చెక్‌ పాయింట్స్‌ మాత్రం కొనసాగుతాయి. ముట్రాహ్‌, మస్కట్‌ మరియు విలాయత్‌ ఆఫ్‌ జలాన్‌ బని బు అలిలోని కమర్షియల్‌ మార్కెట్‌లలో హెల్త్‌ ఐసోలేషన్‌ కొనసాగనుంది. గవర్నరేట్స్‌ మధ్య మూమెంట్‌ని తగ్గించేందుకు సిటిజన్స్‌, రెసిడెంట్స్‌ సహకరించాలని ఈ సందర్భంగా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ విజ్ఞప్తి చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com