కరోనా వైరస్పై పోరాటం: బైక్ పెట్రోల్స్ని డెవలప్ చేస్తున్న షార్జా పోలీస్
- April 29, 2020
షార్జా పోలీసులు, బైక్ పెట్రోల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వివరిస్తూ, పాటించాల్సి నియమాల్ని బైసికిల్ పెట్రోల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేయడం సహా పలు కీలక నిర్ణయాల్ని పకడ్బందీగా అమలు చేస్తూ కరోనా వైరస్ వ్యాప్తిని కొంతమేర తగ్గించగలుగుతున్నారు. కాగా, ఇత్తిహాద్ రోడ్పై ఇరువైపులా చెక్పాయింట్సని ఏర్పాటు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ చెక్పాయింట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు