గ్యాస్ లీక్ ఎక్స్ప్లోజన్పై సివిల్ డిఫెన్స్ విచారణ
- April 29, 2020
మనామా:సివిల్ డిఫెన్స్, గ్యాస్ లీక్ కారణంగా సంభవించిన పేలుడుపై విచారణ జరుపుతోంది. జిదాఫ్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ స్టోర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇద్దరు ఆసియాకి చెందిన కార్మికులు గాయపడినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. గాయపడ్డవారిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







