ఇండియన్ రెసిడెన్సీ ఉల్లంఘనులు వచ్చేవారం స్వదేశానికి
- April 29, 2020
కువైట్:భారత్-ఈజిప్ట్ దేశాలకు చెందిన ప్రభుత్వాలతో జరిగిన చర్చల నేపథ్యంలో రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన ఆయా దేశాలకు చెందిన వలసదారులు తమ స్వదేశాలకు వెళ్ళేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ప్రత్యేక విమానాలు ఆపరేట్ కానున్నాయి. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీని వినియోగించుకునేందుకు పెద్దయెత్తున ఉల్లంఘనులు ముందుకొచ్చారు. కాగా, ఇండియాలో లాక్డౌన్ నేపథ్యంలో 500 మందికి పైగా ఇండియన్స్ని తీసుకెళ్ళేందుకు కొంత సమయం పట్టవచ్చు. మే 3 తర్వాత ఇండియాలో లాక్డౌన్ ముగిసే అవకాశం వున్నందున, వచ్చేవారం వీరంతా స్వదేశానికి పయనమవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







