ఇండియన్ రెసిడెన్సీ ఉల్లంఘనులు వచ్చేవారం స్వదేశానికి
- April 29, 2020
కువైట్:భారత్-ఈజిప్ట్ దేశాలకు చెందిన ప్రభుత్వాలతో జరిగిన చర్చల నేపథ్యంలో రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన ఆయా దేశాలకు చెందిన వలసదారులు తమ స్వదేశాలకు వెళ్ళేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ప్రత్యేక విమానాలు ఆపరేట్ కానున్నాయి. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీని వినియోగించుకునేందుకు పెద్దయెత్తున ఉల్లంఘనులు ముందుకొచ్చారు. కాగా, ఇండియాలో లాక్డౌన్ నేపథ్యంలో 500 మందికి పైగా ఇండియన్స్ని తీసుకెళ్ళేందుకు కొంత సమయం పట్టవచ్చు. మే 3 తర్వాత ఇండియాలో లాక్డౌన్ ముగిసే అవకాశం వున్నందున, వచ్చేవారం వీరంతా స్వదేశానికి పయనమవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?