ఇండియన్ రెసిడెన్సీ ఉల్లంఘనులు వచ్చేవారం స్వదేశానికి
- April 29, 2020
కువైట్:భారత్-ఈజిప్ట్ దేశాలకు చెందిన ప్రభుత్వాలతో జరిగిన చర్చల నేపథ్యంలో రెసిడెన్సీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన ఆయా దేశాలకు చెందిన వలసదారులు తమ స్వదేశాలకు వెళ్ళేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆయా దేశాల నుంచి ప్రత్యేక విమానాలు ఆపరేట్ కానున్నాయి. కువైట్ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీని వినియోగించుకునేందుకు పెద్దయెత్తున ఉల్లంఘనులు ముందుకొచ్చారు. కాగా, ఇండియాలో లాక్డౌన్ నేపథ్యంలో 500 మందికి పైగా ఇండియన్స్ని తీసుకెళ్ళేందుకు కొంత సమయం పట్టవచ్చు. మే 3 తర్వాత ఇండియాలో లాక్డౌన్ ముగిసే అవకాశం వున్నందున, వచ్చేవారం వీరంతా స్వదేశానికి పయనమవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







