కోవిడ్ 19 :ఆస్పత్రి, నిర్బంధ శిబిరాలను పరిశీలించిన కువైట్ ప్రధాని
- May 01, 2020
కువైట్:కరోనాపై పోరాటంలో భాగంగా కువైట్ లో నిర్మించిన ఆస్పత్రులు, నిర్బంధ శిబిరాలను కువైట్ ప్రధాని షేక్ సబా ఖలేద్ అల్ హమద్ అల్ సబా పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా ముందుగా అల్ అర్ధియా ప్రాంతంలోని ఆస్పత్రిలో వసతులను ఆయన పరిశీలించారు. అనంతరం మిష్రిఫ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరం (క్వారంటైన్ సెంటర్)ను పరిశీలించారు. ఈ క్వారంటైన్ సెంటర్ ను కువైట్ ఆయిల్ కంపెనీ, కువైట్ ఇంటీగ్రేటెడ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ కంపెనీ సంయుక్తంగా నిర్మించాయి. కరోనాపై నియంత్రణ చర్యల్లో భాగంగా రోగుల కోసం క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భాగస్వామ్యులు అయిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







