కరోనాపై పోరాటం: స్టెరిలైజేషన్ రూల్స్ని అతిక్రమించిన యువత
- May 01, 2020దుబాయ్ పోలీస్, కొందరు యువకులు స్టెరిలైజేషన్ రూల్స్ని అతిక్రమించి, ఓ ఇంటి ముందు గుమికూడారనీ, వారిని పోలీస్ స్టేషన్కి తరలించి, ఇంకోసారి ఇలాంటి అతిక్రమణలకు పాల్పడబోమని వారితో హామీ పత్రం రాయించినట్లు వెల్లడించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అల్ బర్షా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ బిన్ షాఫీ పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ గేదరింగ్స్కి పాల్పడితే, దాన్ని నిర్వహించినవారికి 10,000 దిర్హామ్ లు జరీమానా విధిస్తారు. ఒక్కో పార్టిసిపెంట్కీ 5,000 జరీమానా విధించడం జరుగుతుంది. మాస్క్లు ధరించకపోతే 1,000 దిర్హామ్ ల జరీమానా. ముగ్గురి కంటే ఎక్కువమంది ఓ వాహనంలో ప్రయాణిస్తే 1,000 దిర్హామ్ ల జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..