షార్జాలో భారీ అగ్ని ప్రమాదం...
- May 06, 2020
షార్జా: షార్జాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.అల్ నహదా ప్రాంతంలోని 47 అంతస్తుల భవనంలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. పదో అంతస్తులో మంటలు చెలరేగి బిల్డింగ్లోని ఇతర అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనం నుంచి స్థానికులు బయటకు పరుగులు తీశారు. సుమారు 3 గంటలపాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ బిల్డింగ్లో చాలా మంది భారతీయులు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







