కరోనా ఎఫెక్ట్ : ఎయిర్ అరేబియాలో 57 మంది ఉద్యోగుల తొలగింపు
- May 06, 2020
యూ.ఏ.ఈ:కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్ధికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఆర్ధిక మాంద్యంతో పలు సంస్థలు, కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అణ్వేషిస్తున్నాయి. యూఏఈలోని ఏకైకా లిస్టెడ్ విమానయాన సంస్థ ఎయిర్ అరబియా కూడా అదే పంథాలో ముందుకు వెళ్తోంది. తమ సంస్థ నుంచి 57 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా వైరస్ కారణంగా సర్వీసులు నిలిపివేయటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ ప్రతినిధి తెలిపారు. తమ సంస్థ చరిత్రలోనే ఉద్యోగులను తొలగించటం ఇదే మొదటిసారి అని..ఇలాంటి నిర్ణయం తీసుకోవటం బాధకరమే అయినా..తప్పడం లేదని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు 2000 మంది ఉన్న షార్జా బేస్డ్ ఎయిర్ లైన్స్ కూడా గత మార్చి నుంచి సేవలను నిలిపివేసింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభించేది ఇంకా స్పష్టం చేయలేదు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







