కోవిడ్ 19పై పోరాటానికి వినూత్న ఆవిష్కరణ..
- May 07, 2020
షార్జా:కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులు..మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం ద్వారా వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ కిట్లు) పంపిణీ చేస్తున్నారు. షార్జాలోని పౌరులు, కార్మికులు అందరికీ ఈ వాహనం ద్వారా పీపీఈ కిట్లను సరఫరా చేస్తున్నారు. మాస్కులు, గ్లౌజులతో పాటు శానిటైజర్లతో కూడిన సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం షార్జాలోని రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ప్రాంగణాలకు వెళ్తుంది. దీంతో అక్కడి ప్రజలు వాహనం నుంచి మాస్కులు, గ్లౌజులు, శానిటైజనర్లను తీసుకోవచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం పూర్తిగా ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీతో రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో వాహనాన్ని రూపొందించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







