కరోనా పై పోరాటం: యూఏఈ కి భారత వైద్యుల సాయం
- May 09, 2020
దుబాయ్: కరోనా తో పోరాడేందుకు సహాయంగా వైద్య బృందం పంపాలని యూఏఈ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం ఆమోదించి భారతదేశానికి చెందిన 88 మంది వైద్య నిపుణుల మొదటి బ్యాచ్ ఈ రాత్రి యూఏఈ కు పంపనుంది. ఆస్టర్ డిఎం హెల్త్కేర్ యొక్క నర్సులు బెంగళూరు నుండి దుబాయ్ కి ప్రత్యేక విమానంలో ప్రయాణించనున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళలోని మూడు ఆస్టర్ ఆసుపత్రుల నుండి నర్సులను ఎంపిక చేసి యూఏఈ పంపటం జరుగుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో చిక్కుకున్న కొద్దిమంది నర్సులు కూడా ఈ విమానంలో తిరిగి వస్తారని తెలిసింది.
ఇంతకుముందు కువైట్ కు కూడా భారత్ వైద్యులు వెళ్లి అక్కడి ప్రభుత్వానికి కరోనా పై పోరాటంలో వైద్య సహాయం అందించిన విషయం గమనార్హం..
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







