కరోనా పై పోరాటం: యూఏఈ కి భారత వైద్యుల సాయం
- May 09, 2020
దుబాయ్: కరోనా తో పోరాడేందుకు సహాయంగా వైద్య బృందం పంపాలని యూఏఈ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం ఆమోదించి భారతదేశానికి చెందిన 88 మంది వైద్య నిపుణుల మొదటి బ్యాచ్ ఈ రాత్రి యూఏఈ కు పంపనుంది. ఆస్టర్ డిఎం హెల్త్కేర్ యొక్క నర్సులు బెంగళూరు నుండి దుబాయ్ కి ప్రత్యేక విమానంలో ప్రయాణించనున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక మరియు కేరళలోని మూడు ఆస్టర్ ఆసుపత్రుల నుండి నర్సులను ఎంపిక చేసి యూఏఈ పంపటం జరుగుతోంది. అంతేకాకుండా, భారతదేశంలో చిక్కుకున్న కొద్దిమంది నర్సులు కూడా ఈ విమానంలో తిరిగి వస్తారని తెలిసింది.
ఇంతకుముందు కువైట్ కు కూడా భారత్ వైద్యులు వెళ్లి అక్కడి ప్రభుత్వానికి కరోనా పై పోరాటంలో వైద్య సహాయం అందించిన విషయం గమనార్హం..
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







