షార్జా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగదారులు 42 మిలియన్లు
- January 29, 2016
ప్రతిరోజూ షార్జాలో 117,000 మంది ప్యాసింజర్స్ ఆర్టిఎ షార్జా పబ్కిన సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులు, మరియు ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తుంటారు. ఆర్టిఏ షార్జా డైరెక్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఎఫైర్స్ అబ్దుల్ అజీజ్ అల్ జర్వాన్ మాట్లాడుతూ, 42,700,000 ప్యాసింజర్స్ షార్జా పబ్లిక్ సిటీ మరియు ఇంటర్సిటీ బస్సులను, ట్యాక్సీలను ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. 2014తో పోల్చితే ఇది 21 శాతం అదనం. షటిల్ సర్వీసులను అదనంగా వినియోగించడం ద్వారా ప్రయాణీకుల ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







