హైకింగ్ ట్రిప్: వలసదారుడి దుర్మరణం
- May 11, 2020
ఖోర్ ఫక్కన్ మౌంటెయిన్స్ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం వెళ్ళిన ఓ వలసదారుడు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ముగ్గురు ట్రెక్కింగ్ కోసం వెళ్ళగా, 35 ఏళ్ళ వలసదారుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారుతు తెలిపారు. ఇద్దరు మహిళల్ని మాత్రం అధికారులు రక్షించారు. షార్జా సివిల్ డిఫెన్స్, నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రెస్క్యూ నుంచి ఎయిర్ టీమ్స్ రంగంలోకి దిగి ముగ్గురి ఆచూకీ కనుగొన్నారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 33 ఏళ్ళ మహిళ బెలారస్ కి చెందినవారు. మరో 33 ఏళ్ళ మహిళ లాత్వియాకి చెందినవారు. 35 ఏళ్ళ వ్యక్తి అరబ్ జాతీయుడు. మహిళల్ని ఆసుపత్రికి తరలించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచన మేరకు డెడ్ బాడీకి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వుండాలనీ, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







