కరోనా ఇంపాక్ట్: రెగ్యులర్ విమానాల రద్దుని పొడిగించిన ఫ్లై దుబాయ్
- May 11, 2020
బడ్జెట్ క్యారియర్ ఫ్లై దుబాయ్, జూన్ 4వ తేదీ వరకు ప్రయాణీకుల విమానాల రద్దుని పొడిగించినట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి 90 స్పెషల్ రీపాట్రియేషన్ విమానాలు నడిపేందుకు అనుమతి వచ్చిందనీ, అయితే ప్రభుత్వ సూచనల మేరకే వాటిని నడుపుతామని పేర్కొంది. ఇప్పటికే 12,532 మంది ప్రయాణీకుల్ని 19 దేశాలకు తరలించడం జరిగింది. ఆప్ఘనిస్తాన్, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, క్రొయేషియా, ఈజిప్ట్, సుడాన్, సోమాలియాలాండ్, థాయిలాండ్, జార్జియా, ఇరాన్, ఇరాక్, కువైట్, కిర్గిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్, రొమేనియా, రష్యా, సెర్బియా మరియు యూకేలకు విమానాలు నడిపారు. కాగా, 276 కార్గో విమానాల్ని కూడా 26 డెస్టినేషన్ లకు నడపడం జరిగింది.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







