కోవిడ్-19 పరీక్షలతో దుష్ఫలితాల్లేవ్
- May 13, 2020
మస్కట్: కరోనా వైరస్ పరీక్షల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ సంభవిస్తాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ సెంటర్ ఖండించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఒమన్, ఉచిత టెస్టింగ్ మరియు ట్రీట్మెంట్ సౌకర్యాన్ని పౌరులు అలాగే నివాసితులకు సుల్తానేట్లో అందిస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







