తెలంగాణలో 41 కొత్త కరోనా కేసులు,2మరణాలు
- May 13, 2020
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య1367కు చేరుకుందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, కరోనా నుంచి కోలుకొని 117 మంది బుధవారం డిశ్చార్జి అవ్వడం.. కాస్తా ఉరట కలిగించే విషయం. ఇప్పటి వరకూ 939 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 394 చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







