ఢిల్లీ:ఒక్కరోజే 472 కేసులు
- May 14, 2020
ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఇంత మొత్తంలో నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 8,470కి చేరింది. ఈరోజు 9 మంది కరోనాతో మృతి చెందగా..మొత్తం కరోనా మృతులు సంఖ్య 187కి చేరింది. ప్రస్తుతం 5,310 మంది చికిత్స పొందుతూ ఉండగా.. 3045 మంది పూర్తిగా కోలుకొని.. డిశ్చార్జ్ అయ్యారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







