ఢిల్లీ:ఒక్కరోజే 472 కేసులు

- May 14, 2020 , by Maagulf
ఢిల్లీ:ఒక్కరోజే 472 కేసులు

ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఇంత మొత్తంలో నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో ఢిల్లీలో మొత్తం కేసులు సంఖ్య 8,470కి చేరింది. ఈరోజు 9 మంది కరోనాతో మృతి చెందగా..మొత్తం కరోనా మృతులు సంఖ్య 187కి చేరింది. ప్రస్తుతం 5,310 మంది చికిత్స పొందుతూ ఉండగా.. 3045 మంది పూర్తిగా కోలుకొని.. డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com