విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్
- May 15, 2020
మస్కట్: విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్ వుంటుందని అథారిటీస్ చెబుతున్నాయి. విదేశాలకు పలు కారణాలతో వెళ్ళి, అక్కడే వుండిపోయినవారు తమవారిని కలుసుకునేందుకు వచ్చే క్రమంలో ఎయిర్ పోర్టుల వద్దనే పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్ విధిస్తారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సయీది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ట్రాఫిక్ ప్రస్తుతం లిమిటెడ్గానే వుందని చెప్పారు. సుప్రీం కమిటీ నేపథ్యంలో మినిస్ట్రీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందనీ, ఆ కమిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ వచ్చేదాకా. కొత్త నిబంధనలు అమల్లో వుంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







