విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్
- May 15, 2020
మస్కట్: విదేశాల నుంచి వచ్చేవారికి నిబంధనల మేరకు ఐసోలేషన్ వుంటుందని అథారిటీస్ చెబుతున్నాయి. విదేశాలకు పలు కారణాలతో వెళ్ళి, అక్కడే వుండిపోయినవారు తమవారిని కలుసుకునేందుకు వచ్చే క్రమంలో ఎయిర్ పోర్టుల వద్దనే పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. అనంతరం వారికి నిబంధనలకు అనుగుణంగా ఐసోలేషన్ విధిస్తారు. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టతనిచ్చింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ అల్ సయీది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ట్రాఫిక్ ప్రస్తుతం లిమిటెడ్గానే వుందని చెప్పారు. సుప్రీం కమిటీ నేపథ్యంలో మినిస్ట్రీ ఓ కమిటీని ఏర్పాటు చేసిందనీ, ఆ కమిటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకోబడ్తాయని వివరించారు. కరోనా వైరస్కి వ్యాక్సిన్ వచ్చేదాకా. కొత్త నిబంధనలు అమల్లో వుంటాయని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







