'రాపిడ్ టెస్ట్' వద్దు..PCR టెస్ట్ ఏ ముద్దు - దుబాయ్ హెల్త్ అథారిటీ
- May 16, 2020
దుబాయ్: కరోనా వ్యాద్ధి సోకిందా లేదా అనే నిర్ధారణకై చేసే పరీక్షకు 'రాపిడ్ టెస్ట్' లు చేయటం వాడుకలో ఉంది. కానీ ఈ రాపిడ్ టెస్ట్ ద్వారా వస్తున్న ఫలితాల్లో కేవలం ౩౦% మాత్రమే నిజం అవుతున్న తరుణంలో వీటి వాడుకను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది 'దుబాయ్ హెల్త్ అథారిటీ' (డిహెచ్ఎ). దీంతో పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్షను అనుసరిస్తున్నట్లు 'డిహెచ్ఎ' స్పష్టం చేసింది.
COVID-19 నిర్ధారణను నిర్ధారించడానికి ప్రస్తుతం అంతర్జాతీయ మరియు స్థానిక అధికారులు ఆమోదించిన ఏకైక పరీక్ష పాలిమరేస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్షను తాము కూడా అనుసరిస్తున్నట్లు 'డిహెచ్ఎ' స్పష్టం చేసింది. పరీక్షా నమూనాలో 'శ్వాబ్ టెస్ట్' ద్వారా వైరస్ ఉనికిని గుర్తించడానికి PCR పరీక్ష ఉపయోగించబడుతుంది. ఒక వ్యక్తిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి అనారోగ్యంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. తద్వారా అదనపు పరీక్షలకు వీరిని పామాప్తమ్ జరుగుతుంది అని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







