అందరూ దీవిస్తుంటే..మనసుకి తృప్తిగా ఉంది : మణిచందన
- May 17, 2020
లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది పలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటి మణిచందన తనవంతు సాయాన్ని అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఈ సాయాన్ని మూడు రోజులు కొనసాగిస్తున్నాం. శనివారం పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కాగా ఈరోజు అనగా ఆదివారం జీహెచ్ ఎంసీలో ఉండే మున్సిపల్ కార్మికులు రెండు వందల మందికి నిత్యావసర సరుకుల ను అందించాం. మనసుకి చాలా సంతోషంగా ఉందని..ఎంతో మంది ఈ లాక్ డౌన్ వల్ల ఫుడ్ లేక బాధపడుతున్నారు..అలాంటి వారికి మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం..ఈ సాయం వెనుక నా భర్త సపోర్ట్ చాలా ఉంది. ఇలా ఫుడ్ తీసుకున్నవారందరూ మా ఫ్యామిలీ చల్లగా ఉండాలని దీవిస్తుంటే మనసుకి చాలా తృప్తిగా అనిపించింది" అని మణిచందన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







