1091 ఔట్లెట్స్లో తనిఖీ, 8 వార్నింగ్స్ జారీ
- May 22, 2020దుబాయ్ ఎకానమీ, రిటెయిల్ సెక్టార్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలావరకు కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాయనీ, లాక్డౌన్ తర్వాత రీ-ఓపెనింగ్ ఫేజ్లో బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. 1091 ఔట్లెట్స్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహించగా, ఏ ఒక్క షాప్నీ మూసివేయడంగానీ, దేనికీ జరీమానా విధించడంగానీ జరగలేదని దుబాయ్ ఎకానమీ వెల్లడించింది. 8 కంపెనీలకు మాత్రం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఉదయం మార్కెట్ ఓపెనింగ్ సమయానికే తనిఖీలు మొదలవుతున్నాయనీ, ఆ తనిఖీలు షాప్లు మూసేవరకు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, గ్లోవ్స్ మరియు మాస్క్లు ధరించడం సహా పలు నిబంధనల్ని షాప్లకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?