ఏడుగురు వలసదారుల అరెస్ట్
- May 23, 2020మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, ఏడుగురు వలసదారుల్ని అరెస్ట్ చేసింది. కోవిడ్-19పై పోరు కోసం ఏర్పాటు చేసిన సుప్రీం కమిటీ నిర్ణయాల్ని ఉల్లంఘించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, ఏడుగురు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ ఖురాయత్లో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, విలాయత్ ఆఫ్ కురాయత్లో మరో ముగ్గురు వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అరెస్ట్ అయినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..