తెలంగాణ:కొత్తగా 52 కరోనా కేసులు
- May 23, 2020హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 1813 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ GHMC పరిధిలో 33 కేసులు, కొత్తగా 19 మంది వలస కూలీలకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 696 మంది చికిత్స పొందుతున్నారు. 1068 మంది డిచ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 49 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ