తెలంగాణ:కొత్తగా 52 కరోనా కేసులు
- May 23, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు 1813 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ GHMC పరిధిలో 33 కేసులు, కొత్తగా 19 మంది వలస కూలీలకు కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 52 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 696 మంది చికిత్స పొందుతున్నారు. 1068 మంది డిచ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి 49 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







