ఏపిలో కొత్తగా 66 కరోనా కేసులు...
- May 24, 2020అమరావతి:ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2627కు చేరింది. తాజాగా 29 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ మొత్తం 1807మంది కరోనాతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు, కరోనాతో మొత్తం 56 మంది మృతి చెందారు. ఇంకా 764 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్