ఏపిలో కొత్తగా 66 కరోనా కేసులు...
- May 24, 2020
అమరావతి:ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 66 కొత్తగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2627కు చేరింది. తాజాగా 29 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకూ మొత్తం 1807మంది కరోనాతో పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అటు, కరోనాతో మొత్తం 56 మంది మృతి చెందారు. ఇంకా 764 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







