తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు
- May 24, 2020హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. GHMC పరిధిలో 23 మంది, రంగారెడ్డి 1, 11 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 6మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,854 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం 24 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,092 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 53 చనిపోగా 709 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్