వాకింగ్ సమయంలో ఫుట్ బాల్: అధికారుల హెచ్చరిక
- May 25, 2020
కువైట్:హవాలి ప్రాంతంలో పలువురు రెసిడెంట్స్, వాకింగ్ సమయంలో క్రికెట్ ఆడుతూ కన్పించడంతో వారిని సెక్యూరిటీ ఫోర్సెస్ హెచ్చరించడం జరిగింది. సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు వీరు క్రికెట్ ఆడారు. ఈ ప్రాంతంలో రెగ్యులర్ పెట్రోల్ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్, క్రికెట్ ఆడుతున్నవారిని గుర్తించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







