వాకింగ్ సమయంలో ఫుట్ బాల్: అధికారుల హెచ్చరిక
- May 25, 2020
కువైట్:హవాలి ప్రాంతంలో పలువురు రెసిడెంట్స్, వాకింగ్ సమయంలో క్రికెట్ ఆడుతూ కన్పించడంతో వారిని సెక్యూరిటీ ఫోర్సెస్ హెచ్చరించడం జరిగింది. సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు వీరు క్రికెట్ ఆడారు. ఈ ప్రాంతంలో రెగ్యులర్ పెట్రోల్ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్, క్రికెట్ ఆడుతున్నవారిని గుర్తించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







