కవ్విస్తున్న చైనా..చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికేనా
- May 27, 2020
హైదరాబాద్: లడాఖ్లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు మోహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మాట్లాడారు. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు చేపట్టడం చైనాకు సర్వసాధారణమైపోయిందని వీకే సీంగ్ అన్నారు. కోవిడ్19ని ప్రపంచవ్యాప్తం చేసింది చైనాయే అని ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో ఆ దేశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అనేక కంపెనీలు చైనా నుంచి వెనుదిరుగుతున్నాయని, దృష్టి మళ్లించేందుకు వాళ్లు ఇలాంటి పనులే చేస్తుంటారని వీకే సింగ్ అన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







