కవ్విస్తున్న చైనా..చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికేనా

- May 27, 2020 , by Maagulf
కవ్విస్తున్న చైనా..చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికేనా

హైదరాబాద్‌: లడాఖ్‌లో ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద చైనా దళాలు మోహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ మాట్లాడారు. సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలు చేపట్టడం చైనాకు సర్వసాధారణమైపోయిందని వీకే సీంగ్ అన్నారు. కోవిడ్‌19ని ప్రపంచవ్యాప్తం చేసింది చైనాయే అని ఆరోపణలు వస్తున్నాయని, ఈ విషయంలో ఆ దేశంపై దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. అనేక కంపెనీలు చైనా నుంచి వెనుదిరుగుతున్నాయని, దృష్టి మళ్లించేందుకు వాళ్లు ఇలాంటి పనులే చేస్తుంటారని వీకే సింగ్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com