దోహా:మళ్లీ ప్రారంభమైన వింటర్ కూరగాయల మార్కెట్..కొత్త టైమింగ్స్ అమలు
- May 27, 2020
దోహా:రమదాన్ సందర్భంగా 3 రోజుల సెలవుల తర్వాత వింటర్ కూరగాయల మార్కెట్లు మళ్లీ ప్రారంభం అయ్యింది. అయితే..అల్ మజ్రోవా, అల్ వక్రా, అల్ ఖోర్, అల్ ధాకిరాలోని కూరగాయల మార్కెట్లలో కొత్త సమయాలను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్కెట్ల సమయాలను కుదించారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే మార్కెట్లు తెరిచి ఉంటాయని పురపాలక, పర్యావరణ మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అయితే..మార్కెట్లో కూరగాయల దుకాణాల యజమానులతో పాటు వినియోగదారులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు పాటించాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కోరింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







