మాస్క్లకు సంబంధించి కొనసాగుతున్న జరీమానాలు
- May 28, 2020మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, పెద్ద సంఖ్యలో జరీమానాలు అలాగే వయొలేషన్ నోటీసుల్ని పలువురు వ్యక్తులకు జారీ చేయడం జరిగింది. సుప్రీం కమిటీ డెసిషన్స్ని పాటించనివారికి జరీమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం చేస్తున్నారు అధికారులు. మాస్క్లు ధరించనివారికి ఎక్కువగా జరీమానాలు జారీ అవుతున్నాయి. నిబంధనలు పాటించని పలు బిజినెస్లకు కూడా దహిరా గవర్నరేట్ పరిధిలో జరీమానాలు విధించారు. షర్కియాలో పలువురు పౌరులు మాస్క్లు ధరించకపోవడంతో జరీమానాలు జారీ చేశారు. పబ్లిక్ గాదరింగ్స్కి పాల్పడుతున్నవారికి కూడా జరీమానాలు విధించినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. సౌత్ అల్ బతినా సహా పలు గవర్నరేట్స్లో ఈ జరీమానాలు విధించడం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..