జూన్ 5 నుంచి ఫ్రైడే ప్రేయర్స్కి అనుమతి
- May 29, 2020
మనామా: బహ్రెయిన్లోని మసీదుల్లో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ పేర్కొంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఫ్రైడే ప్రార్థనలకు అనుమతివ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు కరోనా వ్యాప్తి జరగకుండా తగు ఏర్పాట్లు చేస్తారు మసీదుల్లో. కాగా, మార్చి నెలలో శుక్రవారం ప్రార్థనలు అలాగే కమ్యూనల్ ప్రార్థనల్ని తాత్కాలికంగా రద్దు చేశారు కరోనా వైరస్ కారణంగా. అప్పటినుంచి ప్రార్థనల్ని ఎవరికి వారు తమ ఇళ్ళ వద్దనే చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







