జూన్ 5 నుంచి ఫ్రైడే ప్రేయర్స్కి అనుమతి
- May 29, 2020
మనామా: బహ్రెయిన్లోని మసీదుల్లో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ పేర్కొంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఫ్రైడే ప్రార్థనలకు అనుమతివ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు కరోనా వ్యాప్తి జరగకుండా తగు ఏర్పాట్లు చేస్తారు మసీదుల్లో. కాగా, మార్చి నెలలో శుక్రవారం ప్రార్థనలు అలాగే కమ్యూనల్ ప్రార్థనల్ని తాత్కాలికంగా రద్దు చేశారు కరోనా వైరస్ కారణంగా. అప్పటినుంచి ప్రార్థనల్ని ఎవరికి వారు తమ ఇళ్ళ వద్దనే చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







