జూన్ 5 నుంచి ఫ్రైడే ప్రేయర్స్కి అనుమతి
- May 29, 2020
మనామా: బహ్రెయిన్లోని మసీదుల్లో జూన్ 5 నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్ పేర్కొంది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఫ్రైడే ప్రార్థనలకు అనుమతివ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సూచనల మేరకు కరోనా వ్యాప్తి జరగకుండా తగు ఏర్పాట్లు చేస్తారు మసీదుల్లో. కాగా, మార్చి నెలలో శుక్రవారం ప్రార్థనలు అలాగే కమ్యూనల్ ప్రార్థనల్ని తాత్కాలికంగా రద్దు చేశారు కరోనా వైరస్ కారణంగా. అప్పటినుంచి ప్రార్థనల్ని ఎవరికి వారు తమ ఇళ్ళ వద్దనే చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







