తెలంగాణ లో 74 కరోనా పాజిటివ్ కేసులు
- May 30, 2020హైదరాబాద్:తెలంగాణలో శనివారం కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2499 కు చేరుకుంది. తాజాగా నమోదైన కేసుల్లో 60 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనివి కాగా.. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 9 మందికి సోకింది. అటు, ఇతర దేశాల నుంచి వచ్చిన 5మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1412 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1010 మంది చికిత్స పొందుతున్నారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్