మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు

- June 01, 2020 , by Maagulf
మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు

ఒమన్ లోని దోఫర్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల్లో 57 మంది బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 8.30 నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకల్లా సహాయక బృందాలు 18 ఫిర్యాదులు అందాయని కమిటీ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com