మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు
- June 01, 2020ఒమన్ లోని దోఫర్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల్లో 57 మంది బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 8.30 నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకల్లా సహాయక బృందాలు 18 ఫిర్యాదులు అందాయని కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం