మస్కట్:వరదలో చిక్కుకుపోయిన 57 మందిని రక్షించిన సహాయక బృందాలు
- June 01, 2020
ఒమన్ లోని దోఫర్ గవర్నరేట్ పరిధిలో భారీ వర్షాలతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 గంటల్లో 57 మంది బాధితులను రెస్క్యూ టీమ్ రక్షించింది. జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 8.30 నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకల్లా సహాయక బృందాలు 18 ఫిర్యాదులు అందాయని కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







