టొబాకో స్మగ్లింగ్: పలువురి అరెస్ట్
- June 02, 2020మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 14 మంది వ్యక్తుల్ని టొబాకో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. వీరంతా వివిధ దేశాలకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ 2 బోట్లను స్వాధీనం చేసుకుని, అందులో 14 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడటం, టొబాకో స్మగ్లింగ్ వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..