టొబాకో స్మగ్లింగ్: పలువురి అరెస్ట్
- June 02, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 14 మంది వ్యక్తుల్ని టొబాకో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. వీరంతా వివిధ దేశాలకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ 2 బోట్లను స్వాధీనం చేసుకుని, అందులో 14 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడటం, టొబాకో స్మగ్లింగ్ వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







