టొబాకో స్మగ్లింగ్: పలువురి అరెస్ట్
- June 02, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 14 మంది వ్యక్తుల్ని టొబాకో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. వీరంతా వివిధ దేశాలకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ 2 బోట్లను స్వాధీనం చేసుకుని, అందులో 14 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడటం, టొబాకో స్మగ్లింగ్ వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు