సందర్శకులతో కళకళ్ళాడనున్న సిటీ బీచ్లు
- June 02, 2020మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వెసులుబాట్లు కలుగుతున్నాయి. సిటీ బీచ్లలో ఇకపై జనం పెద్దయెత్తున కన్పించబోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్కి అనుమతించకపోయినా, కొందరు స్ట్రాలర్స్తో కన్పిస్తున్నారు. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, క్యాంప్ టెంట్తో తాను వచ్చినట్లు వ్యక్తి ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, కొద్ది నెలలుగా ఇంటికే పరిమితం అవడం వల్ల, ఈ అనుభూతి కొత్తగా అనిపస్తోందని అన్నారాయన. మరో బీచ్ విజిటర్ మాట్లాడుతూ, తన రెండేళ్ళ చిన్నారిని, తన భార్యని బీచ్ వద్దకు తీసుకొచ్చానని చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోంచి బయటకు రాకుండా వుండడం చాలా కష్టసాధ్యమైన విషయమని అన్నారాయన.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన