సందర్శకులతో కళకళ్ళాడనున్న సిటీ బీచ్లు
- June 02, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వెసులుబాట్లు కలుగుతున్నాయి. సిటీ బీచ్లలో ఇకపై జనం పెద్దయెత్తున కన్పించబోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్కి అనుమతించకపోయినా, కొందరు స్ట్రాలర్స్తో కన్పిస్తున్నారు. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, క్యాంప్ టెంట్తో తాను వచ్చినట్లు వ్యక్తి ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, కొద్ది నెలలుగా ఇంటికే పరిమితం అవడం వల్ల, ఈ అనుభూతి కొత్తగా అనిపస్తోందని అన్నారాయన. మరో బీచ్ విజిటర్ మాట్లాడుతూ, తన రెండేళ్ళ చిన్నారిని, తన భార్యని బీచ్ వద్దకు తీసుకొచ్చానని చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోంచి బయటకు రాకుండా వుండడం చాలా కష్టసాధ్యమైన విషయమని అన్నారాయన.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







