మస్కట్:నిర్బంధ శిబిరాల నుంచి రవాణా సర్వీసులు కొనసాగిస్తున్న మవసలాత్
- June 03, 2020
మస్కట్:కోవిడ్ 19పై పోరాటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా జాతీయ రవాణా సంస్థ మవసలాత్ తమ సేవలను కొనసాగిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వచ్చే పౌరులను విమానశ్రయం నుంచి నిర్బంధ శిబిరాలకు(క్వారంటైన్ సెంటర్స్) కు తరలిస్తోంది. అలాగే నిర్బంధ శిబిరాల నుంచి ప్రజలను వారి ఇంటివద్దకు చేరుస్తోంది. ప్రభుత్వ చర్యలకు సాయంగా ఈ సేవలను కొనసాగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మార్చి 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,097 మందిని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే 1,109 మందిని క్వారంటైన్ సెంటర్ల నుంచి వారి ఇంటికి చేరవేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?