మస్కట్:నిర్బంధ శిబిరాల నుంచి రవాణా సర్వీసులు కొనసాగిస్తున్న మవసలాత్
- June 03, 2020
మస్కట్:కోవిడ్ 19పై పోరాటానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా జాతీయ రవాణా సంస్థ మవసలాత్ తమ సేవలను కొనసాగిస్తోంది. విదేశాల నుంచి వస్తున్న వచ్చే పౌరులను విమానశ్రయం నుంచి నిర్బంధ శిబిరాలకు(క్వారంటైన్ సెంటర్స్) కు తరలిస్తోంది. అలాగే నిర్బంధ శిబిరాల నుంచి ప్రజలను వారి ఇంటివద్దకు చేరుస్తోంది. ప్రభుత్వ చర్యలకు సాయంగా ఈ సేవలను కొనసాగిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. మార్చి 23 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,097 మందిని మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్వారంటైన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు. అలాగే 1,109 మందిని క్వారంటైన్ సెంటర్ల నుంచి వారి ఇంటికి చేరవేసినట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







