12 చెక్ పాయింట్స్ని యాక్టివేట్ చేసిన అబుధాబి
- June 03, 2020
అబుధాబి:12 చెక్ పాయింట్స్ని అబుదాబీ సిటీస్ ఎంట్రన్స్లు మరియు ఎగ్జిట్స్ వద్ద యాక్టివేట్ చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ డెసిషన్ మేరకు వీటిని యాక్టివేట్ చేశారు. వాహనదారులు, సంబంధిత నిబంధనల్ని పాటించాలనీ అధికారులు కోరుతున్నారు.అబుధాబి దాటి బయటకు వెళ్ళేవారు తప్పనిసరిగా పర్మిట్స్ తీసుకోవాల్సి వుంటుంది. ప్రతి సిటీకి సంబంధించిన పౌరులు ఆ సిటీ పరిధిలో నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ నిబంధనలకు అనుగుణంగా సంచరించవచ్చు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







