12 చెక్ పాయింట్స్ని యాక్టివేట్ చేసిన అబుధాబి
- June 03, 2020
అబుధాబి:12 చెక్ పాయింట్స్ని అబుదాబీ సిటీస్ ఎంట్రన్స్లు మరియు ఎగ్జిట్స్ వద్ద యాక్టివేట్ చేసినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ డెసిషన్ మేరకు వీటిని యాక్టివేట్ చేశారు. వాహనదారులు, సంబంధిత నిబంధనల్ని పాటించాలనీ అధికారులు కోరుతున్నారు.అబుధాబి దాటి బయటకు వెళ్ళేవారు తప్పనిసరిగా పర్మిట్స్ తీసుకోవాల్సి వుంటుంది. ప్రతి సిటీకి సంబంధించిన పౌరులు ఆ సిటీ పరిధిలో నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ నిబంధనలకు అనుగుణంగా సంచరించవచ్చు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







