ఏపీలో కొత్తగా 138 కరోనా పాజిటివ్ కేసులు
- June 05, 2020
అమరావతి:ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి.. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ మొత్తం 9,831 శాంపిల్స్ ను పరీక్షించగా 50 మందికి కోవిడ్-19 నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3427 కు చేరింది. కొత్తగా 21 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ మొత్తం 2294 మంది కోవిడ్ భారిన పడి కోలుకున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో కోవిడ్ కారణంగా ఇద్దరు మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 73కు చేరింది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1060గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







