సల్మాన్బాద్ గ్యాస్ స్టేషన్లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్
- June 06, 2020
మనామా: బహ్రెయినీ పోలీస్, ముగ్గురు బహ్రెయినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సల్మాబాద్ టౌన్లోని ఓ పెట్రోల్ స్టేషన్లో నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో ఓ వర్కర్ని కొట్టి, కట్టి పడేశారనీ, అనంతరం దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామనీ, అనుమానితుల్ని గుర్తించి, వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?