సల్మాన్బాద్ గ్యాస్ స్టేషన్లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్
- June 06, 2020
మనామా: బహ్రెయినీ పోలీస్, ముగ్గురు బహ్రెయినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సల్మాబాద్ టౌన్లోని ఓ పెట్రోల్ స్టేషన్లో నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో ఓ వర్కర్ని కొట్టి, కట్టి పడేశారనీ, అనంతరం దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామనీ, అనుమానితుల్ని గుర్తించి, వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







