సల్మాన్బాద్ గ్యాస్ స్టేషన్లో దొంగతనం: ముగ్గురి అరెస్ట్
- June 06, 2020
మనామా: బహ్రెయినీ పోలీస్, ముగ్గురు బహ్రెయినీ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సల్మాబాద్ టౌన్లోని ఓ పెట్రోల్ స్టేషన్లో నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. స్టేషన్లో ఓ వర్కర్ని కొట్టి, కట్టి పడేశారనీ, అనంతరం దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు రాగానే, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించామనీ, అనుమానితుల్ని గుర్తించి, వారి నుంచి సొమ్ము స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు నార్తరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







