ఖతార్ విషయమై సౌదీ అరేబియా, యూఏఈపై యూఎస్ ఒత్తిడి
- June 06, 2020
గడచిన మూడేళ్ళుగా ఖతార్ విషయంలో జీసీసీ సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ అలాగే నాన్ జిసిసి సభ్య దేశమైన ఈజిప్ట్ ఆంక్షలు కొనసాగిస్తున్న విషయం విదితమే. ఖతార్తో రోడ్డు, జల, వాయు మార్గాల్ని ఈ దేశాలు బంద్ చేశాయి. అయితే, ఖతార్ ఎయిర్ వేస్, సౌదీ అరేబియా అలాగే యూఏఈ ఎయిర్ స్పేస్లను వినియోగించుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా యూఎస్ ఒత్తిడి తెస్తోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘యూఎస్’ (అమెరికా) ఒత్తిడి ఎంతవరకు పనిచేస్తుందన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







