మస్కట్: మండుతున్న ఎండలు..అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- June 07, 2020
మస్కట్ లో వేసవి ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు గవర్నరేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఈ వేసవిలోనే శనివారం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అదమ్ ప్రాంతంలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే..ఖర్న్ అల్ ఆలమ్ లో 50.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముధైబీ-50 ° C, సునైనా 49.8 ° C, ఫహుద్ (49.6 ° C, జమైమ్-49.4 ° C లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?