మస్కట్: మండుతున్న ఎండలు..అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- June 07, 2020
మస్కట్ లో వేసవి ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు గవర్నరేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఈ వేసవిలోనే శనివారం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అదమ్ ప్రాంతంలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే..ఖర్న్ అల్ ఆలమ్ లో 50.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముధైబీ-50 ° C, సునైనా 49.8 ° C, ఫహుద్ (49.6 ° C, జమైమ్-49.4 ° C లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







