జూన్ 10న కువైట్ నుంచి ఇండియాకి తొలి చార్టర్డ్ ఫ్లైట్
- June 08, 2020
కువైట్ సిటీ:తొలి చార్టర్డ్ ఫ్లైట్ కువైట్ నుంచి ఇండియాలోని కోజికోడ్కి బయల్దేరనుంది. జూన్ 10న ఈ విమానం బయల్దేరనుంది. ఎన్నారై ఆర్గనైజేషన్ ఈ మేరకు చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తోంది. కువైట్ కేరళ ముస్లిం అసోసియేషన్ (కెకెఎంఎ) తమ తొలి చార్టర్డ్ విమానాన్ని జూన్ 10న కోజికోడ్కి ఏర్పాటు చేసింది. ఐటీఎల్ వరల్డ్ ట్రావెల్ కంపెనీతో కలిసి ఈ చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన అనుమతులు సంపాదించడం జరిగిందనీ, చార్టర్డ్ విమానంలో తొలి ప్రాధాన్యత ప్రెగ్నెంట్ మహిళలకు, సిక్ పర్సన్స్, వీసా గడువు తీరినవారికి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ఇండియాకి వెళుతున్నవారికి ఇవ్వనున్నారు. కేరళకే చెందిన మరో ఎన్నారై ఆర్గనైజేషన్ ‘కెఎఎల్ఎ) కూడా మరో చార్టర్డ్ విమానాన్ని కువైట్ ఎయిర్ వేస్తో కలిసి జూన్ 12న ఏర్పాటు చేస్తోంది. కాగా, ఓఐసిసి కువైట్ మరియు బదుర్ ట్రావెల్స్ సంయుక్తంగా మరో చార్టర్డ్ విమానాన్ని జజెరా ఎయిర్ వేస్ ద్వారా కోచికి జూన్ 12న ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







