జూన్ 30లోగా పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి...
- June 12, 2020
న్యూ ఢిల్లీ:జూన్ 30లోగా మీ పాన్ కార్డుని ఆధార్ కార్డ్ తో అనుసంధానించుకోని పక్షంలో పాన్ కార్డు రద్దవుతుంది. రద్దైన పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. 'ఈ-ఫైలింగ్' కు కూడా ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ అయి ఉందో తెలుసుకునేందుకు https://www.tsteachers.in/2019/02/how-to-chech-status-link-aadhar-to-pan-income-tax-dept-details.html లింకును క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి