జూన్ 30లోగా పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి...
- June 12, 2020
న్యూ ఢిల్లీ:జూన్ 30లోగా మీ పాన్ కార్డుని ఆధార్ కార్డ్ తో అనుసంధానించుకోని పక్షంలో పాన్ కార్డు రద్దవుతుంది. రద్దైన పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. 'ఈ-ఫైలింగ్' కు కూడా ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ అయి ఉందో తెలుసుకునేందుకు https://www.tsteachers.in/2019/02/how-to-chech-status-link-aadhar-to-pan-income-tax-dept-details.html లింకును క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







