జూన్ 21 నుంచి క్రీడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సౌదీ ప్రభుత్వం
- June 12, 2020
రియాద్:లాక్ డౌన్ దాదాపు రెండు నెలలకుపైగా నిలిచిపోయిన క్రీడలకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి అన్ని స్పోర్ట్స్ క్లబ్స్ ట్రైనింగ్ సెషన్స్ ను ప్రారంభించుకోవచ్చని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన కమిటీతో సమన్వయం చేసుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 21నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఆగస్ట్ 4 నుంచి క్రీడా పోటీలను ప్రారంభించొచ్చని కూడా తెలిపింది. అయితే..క్రీడా పోటీలకు ప్రేక్షకులను అనుమతించ కూడదని కూడా ఆంక్షలు విధించింది. అలాగే ప్రాక్టీస్ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి