జూన్ 21 నుంచి క్రీడలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సౌదీ ప్రభుత్వం
- June 12, 2020
రియాద్:లాక్ డౌన్ దాదాపు రెండు నెలలకుపైగా నిలిచిపోయిన క్రీడలకు ఎట్టకేలకు సౌదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ ఒకటి నుంచి అన్ని స్పోర్ట్స్ క్లబ్స్ ట్రైనింగ్ సెషన్స్ ను ప్రారంభించుకోవచ్చని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన కమిటీతో సమన్వయం చేసుకున్నాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూన్ 21నుంచి ప్రాక్టీస్ ప్రారంభించి ఆగస్ట్ 4 నుంచి క్రీడా పోటీలను ప్రారంభించొచ్చని కూడా తెలిపింది. అయితే..క్రీడా పోటీలకు ప్రేక్షకులను అనుమతించ కూడదని కూడా ఆంక్షలు విధించింది. అలాగే ప్రాక్టీస్ సమయంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







